Saturday, 18 April 2026 02:41:21 PM
# పాలమూరులో ‘గ్యారేజ్’ గూండాయిజం - కలం యోధులపై నిఘా నీడ_-_జర్నలిస్టుల ఇళ్లపై నిఘా… బైక్‌లపై వేట… వ్యక్తిగత దాడులకు కుట్ర! # కుర్చీల రాజకీయాలు… బడ్జెట్ కంటే ‘సీటు’కే సీన్!- నిబంధనలు మౌనం… వ్యాఖ్యానాలు గర్జనలు..బడ్జెట్ సమావేశం లొ కుర్చీల రగడ..!!. # “టెంట్‌కూ రాజకీయాలా.? పేదల నీడపై చిల్లర రాజకీయాలు ఆపండి!” భోజన కేంద్రం వద్ద టెంట్ వివాదంపై శ్రీనివాస్ గౌడ్ ఘాటు వ్యాఖ్యలు # “నీడపై కుడా రాజకీయాలేనా.? 5 రూపాయల భోజనంపై ‘టెంట్’ తగాదా.!” - కొత్త టెంట్‌కి 13 వేలు ఇచ్చి న రాజేందర్ రెడ్డి - అడ్డుకున్న మున్సిపాలిటీ సిబ్బంది..? # “కాంక్రీట్ జంగిల్‌లో కుక్కల రాజ్యం… కలెక్టర్ గారూ.. మాకు ఓటు హక్కు లేదు రక్షణ కుడా వుండదా....?! కుక్కల స్వైర విహారం… ప్రజల నిరాశ్రయం!” # “అంకెల గారడీ బడ్జెట్… సంక్షేమం మాయమైపోయింది!” - ఈ బడ్జెట్ అన్ని వర్గాలను నిరాశపరిచింది.! # “కుల సమీకరణాల కంటే సమన్యాయం ముఖ్యం… ఫ్లోర్ లీడర్‌గా బీసీ అయితే బీజేపీకి బలమా..?” # “బ్యానర్‌లపై కత్తెర… ప్రజాస్వామ్యంపై కక్ష..!! “బ్యానర్ భయం… అధికార అహంకారం బయటపడిందా.?” # ఖాకీ అండతో ‘ఇసుక సామ్రాజ్యం’..? భూత్పూర్‌లో సాండ్ మాఫియా అరాచకాలు ఫిర్యాదు చేసిన వారిపై బెదిరింపులు – పోలీసులపై ఆరోపణలు ... # ఇన్నాళ్లు కనబడని డొమెస్టిక్ సిలిండర్లు ఒక్కసారిగా ఎలా కనిపించాయి.!?మమూల్ల మత్తు దిగగానే తనిఖీల దుమారం! # “కాంగ్రెస్‌లో కొనసాగుతున్న కీచక పర్వం… రాజేందర్ రెడ్డి ఓటమికి ఇంటి వారే కారణమా.?” # “సారా మీద ఉన్న సోయి… సమాజం మీద లేదాయే..!” సారా మాటలేనా… సమాజ శ్రేయస్సు పట్టదా..?! # "గుంతలున్నా గంత సోయి లేదా..?”...గడియారం చౌరస్తా కాదు గుంతల చౌరస్తా..!...₹1200 కోట్ల నిధులు… కానీ రోడ్లపై గుంతలే గుంతలు నగర నడిబొడ్డున రోడ్ల దుస్థితి. # అధికారులకు పట్టింపు లేదు.. పాలమూరు నేతలకు సోయి లేదు..? - స్థానిక యువతకు తక్కువ వేతనాలు, బయటి ప్రాంతాల వారికి అధిక వేతనాలు..! # ఎయిడ్స్‌పై అవగాహనకు పోస్టర్ మేళా విద్యార్థుల సృజనాత్మక ప్రదర్శనలు – ఆరోగ్య చైతన్యానికి విద్యా వైద్యశాఖ సంయుక్త చర్య # మాదిగ ఉద్యోగుల ఐక్యతకు ప్రతీక… మాదిగ ఎంప్లాయిస్‌కు శుభాకాంక్షలు తెలిపి పచ్చ జెండాతో బస్సు ప్రారంభించిన వినోద్ కుమార్ # కుర్చీకి వినతిపత్రం… ఎంఈఓ ఎక్కడ..? అనుమతుల్లేని పాఠశాలలపై చర్యలు లేక విద్యార్థి సంఘాల ఆగ్రహం.. # కల్వకుర్తిలో రంగుల సంబరం – వాసవి దేవాలయంలో అంగరంగ వైభవంగా హోలీ వేడుకలు # మహబూబ్ నగర్ ‘క్యాంప్’ రాజకీయం - శకుని పాత్రధారులు ఎవరు.? - ఎదుగుతున్న బీసీ నేతపై ‘శకుని చక్రబంధనం’.. # సేవలలో అగ్రగామి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ : వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జూలూరి రమేష్ బాబు

ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి నీ 50 ఎకరాల భూమి అమ్మి ఉదండపూర్ బాధితులకు నష్టపరిహారం ఇవ్వు.. -ఉదండాపూర్ కాంట్రాక్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తో చెప్పిం

-ఎమ్మెల్యే హామీ మేరకు భూ నిర్వాసితులకు ఎకరాకు 15 లక్షల పరిహారం ఇప్పించాలి -లక్ష్మారెడ్డి పై ఎమ్మెల్యే వ్యక్తిగత దూషణలు మానుకోవాలి హితవుపలికిన : జడ్పీ

Date : 03 March 2024 07:39 PM Views : 3141

కలం పవర్ న్యూస్ - తెలంగాణ / జడ్చర్ల : ఉదండాపూర్ రిజర్వాయర్ నిర్మాణంలో ఎస్స్టిమేషన్ పెంచి వందల కోట్లు మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి దోచుకుతిన్నారని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆరోపించడం అర్ధరహితమని ఎమ్మెల్యేకు దమ్ముంటే ఉదండాపూర్ ప్రాజెక్ట్ నిర్మాణం చేపడుతున్న రాఘవ కన్స్ట్రక్షన్స్ కాంట్రాక్టర్ అయినా ప్రస్తుత కాంగ్రెస్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నే ఉన్నారని ఉదండాపూర్ ప్రాజెక్ట్ నిర్మాణంలో ఎన్ని వందల కోట్లు లక్ష్మారెడ్డికి ఇచ్చారో కాంట్రాక్టర్ అయిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేత ఆధారాలతో సహా ప్రజల ముందు ఉంచాలని లేకుంటే ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని మహబూబ్ నగర్ జడ్పీ వైస్ చైర్పర్సన్, టిఆర్ఎస్ నేత కోడుగల్ యాదయ్య డిమాండ్ చేశారు. ఆధివారం జడ్చర్ల మాజీ ఎమ్మేల్యే సీ.లక్ష్మారెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మేల్యేల బృందం రెండు రోజుల క్రితం జరిపిన పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ రిజర్వాయర్ల సంధర్శన సంధర్బంగా ఉదండాపూర్ రిజర్వాయర్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో జడ్చర్ల ఎమ్మేల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి చేసిన ఆరోపణలు ఆయన తీవ్ర స్ధాయిలో ఖండించారు. రిజర్వాయర్ నిర్మాణంలో బాగంగా పెరిగిన ధరలకు అనుగూనంగా పెంచిన నిర్మాణ వ్యయం (ఎస్టీమేట్స్ ) ప్రభుత్వానికి సంభంధించినవి కాగా, అందులో ఎమ్మేల్యేకు ఏమి సంభంధం ఉంటుందన్నారు. దీనిపై అవగాహన లేకుండ ఎమ్మేల్యే అనిరుద్ రెడ్డి మాజీ ఎమ్మేల్యే లక్ష్మారెడ్డిపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. రిజర్వాయర్ నిర్మాణం పనులు తుది దశకు చేరుకున్నాయని గుర్తు చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా రిజర్వాయర్ భూ నిర్వాసితులకు ఎకరాకు 15 లక్షల రూపాయలు ఇప్పిస్తానని లేకుంటే తన 50 ఎకరాల భూమి అమ్మి డబ్బులు చెల్లిస్తానని భూ నిర్వాసితులకు ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు ముందు భూ నిర్వాసితులకు ఎకరాకు 15 లక్షల రూపాయలు ఇప్పించి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని అన్నారు. జడ్చర్ల అభివృద్దిపై మాజీ ఎమ్మేల్యే మల్లురవి కూడ ఏనాడు వ్యక్తి గత ఆరోపణలు చేయలేదని గుర్తు చేశారు. జడ్చర్ల అభివృద్దికి బీఆర్ఎస్ పార్టీ సహకరిస్తుందని తెలి పారు. రిజర్వాయర్ నిర్మాణంలో ఏలాంటి అవినీతి జరిగినా భాద్యులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే హోదాను మరచి పౌరుష పదజాలంతో వ్యక్తిగత దూషణలకు దిగితే తాము కూడా అదే స్థాయిలో స్పందించాల్సి ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బాదేపల్లి సింగిల్ విండో చైర్మన్ పాలెం సుధర్శన్ గౌడ్, మాజీ ఏఎంసీ చైర్మన్ పిట్టల మురళీ, కౌన్సిలర్ సతీష్, టైగర్ నరసింహ, నాగిరెడ్డి, ఇంతియాజ్, వల్లూరు వీరేష్ శంకర్ నాయక్, తధితరులు ఉన్నారు.

Sunder Chary

Admin

Kalam Power News

మరిన్ని వార్తలు

Copyright © Kalam Power News 2026. All right Reserved.



Developed By :