Saturday, 18 April 2026 02:33:50 PM
# పాలమూరులో ‘గ్యారేజ్’ గూండాయిజం - కలం యోధులపై నిఘా నీడ_-_జర్నలిస్టుల ఇళ్లపై నిఘా… బైక్‌లపై వేట… వ్యక్తిగత దాడులకు కుట్ర! # కుర్చీల రాజకీయాలు… బడ్జెట్ కంటే ‘సీటు’కే సీన్!- నిబంధనలు మౌనం… వ్యాఖ్యానాలు గర్జనలు..బడ్జెట్ సమావేశం లొ కుర్చీల రగడ..!!. # “టెంట్‌కూ రాజకీయాలా.? పేదల నీడపై చిల్లర రాజకీయాలు ఆపండి!” భోజన కేంద్రం వద్ద టెంట్ వివాదంపై శ్రీనివాస్ గౌడ్ ఘాటు వ్యాఖ్యలు # “నీడపై కుడా రాజకీయాలేనా.? 5 రూపాయల భోజనంపై ‘టెంట్’ తగాదా.!” - కొత్త టెంట్‌కి 13 వేలు ఇచ్చి న రాజేందర్ రెడ్డి - అడ్డుకున్న మున్సిపాలిటీ సిబ్బంది..? # “కాంక్రీట్ జంగిల్‌లో కుక్కల రాజ్యం… కలెక్టర్ గారూ.. మాకు ఓటు హక్కు లేదు రక్షణ కుడా వుండదా....?! కుక్కల స్వైర విహారం… ప్రజల నిరాశ్రయం!” # “అంకెల గారడీ బడ్జెట్… సంక్షేమం మాయమైపోయింది!” - ఈ బడ్జెట్ అన్ని వర్గాలను నిరాశపరిచింది.! # “కుల సమీకరణాల కంటే సమన్యాయం ముఖ్యం… ఫ్లోర్ లీడర్‌గా బీసీ అయితే బీజేపీకి బలమా..?” # “బ్యానర్‌లపై కత్తెర… ప్రజాస్వామ్యంపై కక్ష..!! “బ్యానర్ భయం… అధికార అహంకారం బయటపడిందా.?” # ఖాకీ అండతో ‘ఇసుక సామ్రాజ్యం’..? భూత్పూర్‌లో సాండ్ మాఫియా అరాచకాలు ఫిర్యాదు చేసిన వారిపై బెదిరింపులు – పోలీసులపై ఆరోపణలు ... # ఇన్నాళ్లు కనబడని డొమెస్టిక్ సిలిండర్లు ఒక్కసారిగా ఎలా కనిపించాయి.!?మమూల్ల మత్తు దిగగానే తనిఖీల దుమారం! # “కాంగ్రెస్‌లో కొనసాగుతున్న కీచక పర్వం… రాజేందర్ రెడ్డి ఓటమికి ఇంటి వారే కారణమా.?” # “సారా మీద ఉన్న సోయి… సమాజం మీద లేదాయే..!” సారా మాటలేనా… సమాజ శ్రేయస్సు పట్టదా..?! # "గుంతలున్నా గంత సోయి లేదా..?”...గడియారం చౌరస్తా కాదు గుంతల చౌరస్తా..!...₹1200 కోట్ల నిధులు… కానీ రోడ్లపై గుంతలే గుంతలు నగర నడిబొడ్డున రోడ్ల దుస్థితి. # అధికారులకు పట్టింపు లేదు.. పాలమూరు నేతలకు సోయి లేదు..? - స్థానిక యువతకు తక్కువ వేతనాలు, బయటి ప్రాంతాల వారికి అధిక వేతనాలు..! # ఎయిడ్స్‌పై అవగాహనకు పోస్టర్ మేళా విద్యార్థుల సృజనాత్మక ప్రదర్శనలు – ఆరోగ్య చైతన్యానికి విద్యా వైద్యశాఖ సంయుక్త చర్య # మాదిగ ఉద్యోగుల ఐక్యతకు ప్రతీక… మాదిగ ఎంప్లాయిస్‌కు శుభాకాంక్షలు తెలిపి పచ్చ జెండాతో బస్సు ప్రారంభించిన వినోద్ కుమార్ # కుర్చీకి వినతిపత్రం… ఎంఈఓ ఎక్కడ..? అనుమతుల్లేని పాఠశాలలపై చర్యలు లేక విద్యార్థి సంఘాల ఆగ్రహం.. # కల్వకుర్తిలో రంగుల సంబరం – వాసవి దేవాలయంలో అంగరంగ వైభవంగా హోలీ వేడుకలు # మహబూబ్ నగర్ ‘క్యాంప్’ రాజకీయం - శకుని పాత్రధారులు ఎవరు.? - ఎదుగుతున్న బీసీ నేతపై ‘శకుని చక్రబంధనం’.. # సేవలలో అగ్రగామి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ : వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జూలూరి రమేష్ బాబు

600 ఎకరాల ఇనాం భూములకు ఎసరు..! - దొంగ పట్టాల తో కాజేసిన ఘనులు.!

విచారణ చేపట్టి దోషులను శిక్షించాలి - కీర్తి ఫామ్స్, రెంబో, స్వర్గసీమ, అర్ ఎస్ బ్రదర్స్ సంస్థలకు విక్రయించిన భూముల పై విచారణ చేపట్టాలి : మంత్రి

Date : 05 January 2024 08:35 AM Views : 1658

కలం పవర్ న్యూస్ - తెలంగాణ / జడ్చర్ల : గత ప్రభుత్వ హయాంలో దొంగ పట్టాలు సృష్టించి ఏకంగా 600 ఎకరాల ఇనాం భూములకు ఎసరు పెట్టారు. రాజాపూర్ మండలంలోని చొక్కంపేట్, తిరుమలాపూర్, దొండ్లపల్లి గ్రామ శివారులో 600 ఎకరాల ఇనాం భూమిని కొందరి పేరు మీద గుర్తు తెలియని వ్యక్తులు దొంగ పట్టాలు సృష్టించి ఇతరులకు అనగా కీర్తి ఫామ్స్, రెంబో, స్వర్గసీమ, అర్ ఎస్ బ్రదర్స్ సంస్థలకు విక్రయించడమైనదని కావున అట్టి భూములపై సమగ్ర విచారణ సర్వే జరిపి నిజమైన లబ్ధిదారులకు భూమి దక్కేలా విచారణ జరిపించాలని కొరుతు గురు వారం రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సానుకూలంగా స్పందించి విచారణకు ఆదేశిస్తామని చెప్పినట్లు అనిరుద్ రెడ్డి తెలిపారు.

రాజాపూర్ మండల పరిధిలోని తిర్మలాపూర్, డోండ్లపల్లి, రొక్కంపేట గ్రామ శివారులలోని సర్వే నెంబర్లలో సర్వే నెం.30, ఎ॥7-29గుంటలు, 31, ఎ॥10-26 గుం॥లు, 44 2-33boncs, 113, 13-277Банео, 108, 17-22, 114, ప॥ 18-16 గుం॥లు, 107, ఎ॥8-20గుం॥లు, 110, ఎ॥17-05 గుయి॥లు, 100, 219-06/2010, 97, 2017-072, 83, 211-14/2010, 86, 213-300x, 117, 2010-07ύοπες, 116, 14-16/2000, 115, 2016-160, 118, 12-14, 88, 016-24/2010, 151, ఎ॥20-12గుంజలు దళిత గిరిజనులకు ప్రభుత్వం ఇచ్చిన ఇనాం భూములను గుర్తు తెలియని వ్యక్తుల పేరుమీద ఓ.ఆర్.సి. సర్టిఫికెట్లు ఇప్పించి వెంచర్లుగా మార్చిన భూములపై సమగ్ర విచారణ జరిపి నిజమైన లబ్దిదారులకు న్యాయం చేయాలని దోషులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ.... మేము కె. కృష్ణయ్య తండ్రి చిన్న హన్మంతు, వృత్తి: మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాజాపూర్ మండలము, దోండ్లపల్లి గ్రామము, సి. లక్ష్మయ్య తండ్రి రామయ్య, వృత్తి: మాజీ ఎం.పి.టి.సి. సభ్యుడు, చొక్కంపేట గ్రామము తమరితో తెలుపునది ఏమనగా మా మండల పరిధిలోని దోండ్లపల్లి, తిర్మలాపూర్, చొక్కంపేట గ్రామాలలో ప్రభుత్వ భూములు పైన పేర్కొన్న సర్వే నెంబర్లలో ఉన్నాయి. అట్టి భూములను కొందరు వ్యక్తుల పేరుమీద (ఊరు పేరు లేని) గుర్తు తెలియని వ్యక్తుల పై ఓ. ఆర్బ్స్ స్టి. (ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు జారీ చేయించి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు రేంబో, స్వర్గసీమ, ఆర్ఎస్ బ్రదర్స్ సంస్థలకు విక్రయించి ఆక్రమ లే-ఔట్లను వేసినారు. ఇట్టి భూములు జాయింట్ కలెక్టర్ కోర్టులో విచారణ నిమిత్తము పెండింగ్లో ఉన్నవి. విచారణను కాదని గత ప్రభుత్వ హయాంలో ఆక్రమంగా నిబంధనలకు తూట్లు పొడిచి దళిత గిరిజనులకు రావాల్సిన భూములను కొందరు అన్యాక్రాంతం చేసినారు. ఇట్టి భూములపై పట్టాదారులకు పట్టాదారు పాసుబుక్కులు జారీ చేయనివ్వకుండా మాజీ ఎమ్మెల్యే గారి ప్రోద్బలంతో నిలిపివేయడం జరిగింది. కావున ఇట్టి భూములపై సమగ్ర విచారణ జరిపి నిజమైన లబ్దిదారులకు భూములు దక్కేలా చర్యలు తీసుకోవాలని నేరానికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. ఇందు వెంట ఓ.ఆర్.సి. పొందిన ప్రతులను ఇందు వెంట పరిశీలన నిమిత్తము జతపర్చనైనవి.

Sunder Chary

Admin

Kalam Power News

మరిన్ని వార్తలు

Copyright © Kalam Power News 2026. All right Reserved.



Developed By :