కలం పవర్ న్యూస్ - తెలంగాణ / మహబూబ్ నగర్ : మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కి మాత్రువియోగం మాజీ మహబూబ్ నగర్ ఎంపీ, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు, ఏపీ జితేందర్ రెడ్డి మాతృమూర్తి ఆముదాల పాడు ఈశ్వరమ్మ ఆదివారం హాస్పిటల్లో చికిత్స పొందుతూ స్వర్గస్తులైనారు.
Admin
Kalam Power News