Saturday, 18 April 2026 03:32:15 PM
# పాలమూరులో ‘గ్యారేజ్’ గూండాయిజం - కలం యోధులపై నిఘా నీడ_-_జర్నలిస్టుల ఇళ్లపై నిఘా… బైక్‌లపై వేట… వ్యక్తిగత దాడులకు కుట్ర! # కుర్చీల రాజకీయాలు… బడ్జెట్ కంటే ‘సీటు’కే సీన్!- నిబంధనలు మౌనం… వ్యాఖ్యానాలు గర్జనలు..బడ్జెట్ సమావేశం లొ కుర్చీల రగడ..!!. # “టెంట్‌కూ రాజకీయాలా.? పేదల నీడపై చిల్లర రాజకీయాలు ఆపండి!” భోజన కేంద్రం వద్ద టెంట్ వివాదంపై శ్రీనివాస్ గౌడ్ ఘాటు వ్యాఖ్యలు # “నీడపై కుడా రాజకీయాలేనా.? 5 రూపాయల భోజనంపై ‘టెంట్’ తగాదా.!” - కొత్త టెంట్‌కి 13 వేలు ఇచ్చి న రాజేందర్ రెడ్డి - అడ్డుకున్న మున్సిపాలిటీ సిబ్బంది..? # “కాంక్రీట్ జంగిల్‌లో కుక్కల రాజ్యం… కలెక్టర్ గారూ.. మాకు ఓటు హక్కు లేదు రక్షణ కుడా వుండదా....?! కుక్కల స్వైర విహారం… ప్రజల నిరాశ్రయం!” # “అంకెల గారడీ బడ్జెట్… సంక్షేమం మాయమైపోయింది!” - ఈ బడ్జెట్ అన్ని వర్గాలను నిరాశపరిచింది.! # “కుల సమీకరణాల కంటే సమన్యాయం ముఖ్యం… ఫ్లోర్ లీడర్‌గా బీసీ అయితే బీజేపీకి బలమా..?” # “బ్యానర్‌లపై కత్తెర… ప్రజాస్వామ్యంపై కక్ష..!! “బ్యానర్ భయం… అధికార అహంకారం బయటపడిందా.?” # ఖాకీ అండతో ‘ఇసుక సామ్రాజ్యం’..? భూత్పూర్‌లో సాండ్ మాఫియా అరాచకాలు ఫిర్యాదు చేసిన వారిపై బెదిరింపులు – పోలీసులపై ఆరోపణలు ... # ఇన్నాళ్లు కనబడని డొమెస్టిక్ సిలిండర్లు ఒక్కసారిగా ఎలా కనిపించాయి.!?మమూల్ల మత్తు దిగగానే తనిఖీల దుమారం! # “కాంగ్రెస్‌లో కొనసాగుతున్న కీచక పర్వం… రాజేందర్ రెడ్డి ఓటమికి ఇంటి వారే కారణమా.?” # “సారా మీద ఉన్న సోయి… సమాజం మీద లేదాయే..!” సారా మాటలేనా… సమాజ శ్రేయస్సు పట్టదా..?! # "గుంతలున్నా గంత సోయి లేదా..?”...గడియారం చౌరస్తా కాదు గుంతల చౌరస్తా..!...₹1200 కోట్ల నిధులు… కానీ రోడ్లపై గుంతలే గుంతలు నగర నడిబొడ్డున రోడ్ల దుస్థితి. # అధికారులకు పట్టింపు లేదు.. పాలమూరు నేతలకు సోయి లేదు..? - స్థానిక యువతకు తక్కువ వేతనాలు, బయటి ప్రాంతాల వారికి అధిక వేతనాలు..! # ఎయిడ్స్‌పై అవగాహనకు పోస్టర్ మేళా విద్యార్థుల సృజనాత్మక ప్రదర్శనలు – ఆరోగ్య చైతన్యానికి విద్యా వైద్యశాఖ సంయుక్త చర్య # మాదిగ ఉద్యోగుల ఐక్యతకు ప్రతీక… మాదిగ ఎంప్లాయిస్‌కు శుభాకాంక్షలు తెలిపి పచ్చ జెండాతో బస్సు ప్రారంభించిన వినోద్ కుమార్ # కుర్చీకి వినతిపత్రం… ఎంఈఓ ఎక్కడ..? అనుమతుల్లేని పాఠశాలలపై చర్యలు లేక విద్యార్థి సంఘాల ఆగ్రహం.. # కల్వకుర్తిలో రంగుల సంబరం – వాసవి దేవాలయంలో అంగరంగ వైభవంగా హోలీ వేడుకలు # మహబూబ్ నగర్ ‘క్యాంప్’ రాజకీయం - శకుని పాత్రధారులు ఎవరు.? - ఎదుగుతున్న బీసీ నేతపై ‘శకుని చక్రబంధనం’.. # సేవలలో అగ్రగామి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ : వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జూలూరి రమేష్ బాబు

ప్రియాంకగాంధీపై ఛార్జిషీట్..! మనీ లాండరింగ్ కేసులో ఈ డీ ఆరోపణ..!!

భూమిని కొన్న వ్యక్తికే దాన్ని తిరిగి బదలాయించడం పెద్ద నేరంగా భావిస్తూ ఆమె పేరును ఛార్జిషీట్ లో నమోదు చేసిన ఈ డీ

Date : 28 December 2023 12:57 PM Views : 1227

కలం పవర్ న్యూస్ - జాతీయ / : 139వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకొంటున్న వేళ కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బ తగిలింది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీపై ఛార్జిషీట్ దాఖలైంది. హరియాణాలో జరిగిన భూకుంభకోణం లావాదేవీల్లో ఆమె హస్తం ఉందంటూ ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ప్రియాంక పేరు ఛార్జిషీట్ లో చేర్చింది. భూమిని కొన్న వ్యక్తికే దాన్ని తిరిగి బదలాయించడం పెద్ద నేరంగా భావిస్తూ ఆమె పేరును ఛార్జిషీట్ లో నమోదు చేసింది. 2006లో ఐదు ఎకరాల వ్యవసాయ భూమిని ఢిల్లీకి చెందిన హెచ్.ఎల్.పహువా అనే రియల్టర్ నుంచి ఫరీదాబాద్ లో కొనుగోలు చేసి.. 2010లో అతడికే ల్యాండ్ ను అమ్మేశారు. ఈ రెండు లావాదేవీల్లో ప్రియాంక పాత్ర ఉందంటూ ఛార్జిషీట్ లో ఈ డీ పొందుపరిచింది. ఇలా 2006, 2010 మధ్య కాలంలో జరిగిన లావాదేవీల్లో ఆమె ప్రమేయం ఉందంటూ ఈడీ ఆరోపించింది. పార్టీ అగ్రనేత పేరునే ఛార్జిషీట్ లో చేర్చడంతో కాంగ్రెస్ పార్టీలో కలకలం మొదలైంది. ఇప్పటికే సి బీ ఐ, ఈ డీ దాడులపై మండపడుతున్న కాంగ్రెస్ సహా ఇండియా కూటమి పక్షాలు.. తాజా ప్రియాంక కేసుపై ఎలా స్పందిస్తాయో చూడాలి.

Sunder Chary

Admin

Kalam Power News

Copyright © Kalam Power News 2026. All right Reserved.



Developed By :